శనివారం క్రికెట్ ప్రపంచంలో రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు.. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి టెస్ట్ సిరీస్ను 2-1తో గెలుచుకుంది పాకిస్తాన్. మరోవైపు.. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించి కైవసం చేసుకుంది.