గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కచ్ఛ్లోని ఆగ్రోటెక్ కంపెనీలో బురద ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు కార్మికులు బుధవారం మరణించారు. క్లీన్ చేస్తుండగా ఒకరు అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు.. అతనిని రక్షించడానికి మరో ఇద్దరు కార్మికులు దిగారు.