* నేడు విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు రోజుల పాటు పర్యటన.. ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్.. * నేడు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో.. మారుతి జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో.. 30 వేల మంది కార్యకర్తలు, ఉత్తరాంధ్ర కళాబృందాలతో స్వాగతం పలకనున్న బీజేపీ నాయకత్వం * సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన, ప్రధాని మోడీతో కలిసి పలు అభివృద్ది,…