Parliament Attack : పార్లమెంటుపై పొగ బాంబులు విసిరిన ఘటనతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నాడు.
West Bengal: మణిపూర్ తర్వాత, పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దొంగతనం చేశారనే ఆరోపణతో ఆ మహిళలను కొట్టారు.
Kolkata Metro: కోల్కతా మెట్రో సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది. మైదాన్ స్టేషన్లోని అప్లైన్లో పగుళ్లు కనిపించాయి. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మైదాన్ స్టేషన్లో పగుళ్లు ఏర్పడిన విషయాన్ని గమనించిన మెట్రో సిబ్బంది..