బీచ్ కనిపిస్తే చాలు అలలతో ఆటాడుకోవాలనుకుంటారు. కానీ కొన్ని రాకాసి అలలు బీచ్కి వచ్చి సముద్రంలో సరదాగా దిగేవారిని తమతో లోపలికి తీసుకెళుతున్నాయి. తాజాగా విశాఖ సాగర తీరం ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. ఆకర్షించే అలల వెనుక రాకాసి కెరటాలు కోరలు చాస్తున్నాయని ఎవరూ ఆలోచించడం లేదు. ఆదమరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అర్థం అయ్యేలోపే ప్రమాదం పొంచి వుంటోంది. ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే నాథుడే కరువైపోతున్నాడు. బీచ్పై అవగాహన లేకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోంది. విశాఖ…
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పాగా కేసులు వస్తున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే ఏపీలోని అన్ని జిల్లాల కంటే విశాఖలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కర్ఫ్యూ కారణంగా విశాఖలో బీచ్ రోడ్డు బోసిపోయింది. కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ తో విశాఖలో వీకెండ్ జోష్ కనిపించలేదు. కరోనా భయంతో విశాఖ వాసులు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం…