Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వాట్సాప్ ఛాట్టింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడు జనార్ధన్తో ఛాట్టింగ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. దీనిపై జోగి రమేష్ సీపీకి ఫిర్యాదు చేశారు. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు నిందితుడు జనార్ధన్తో ఛాట్టింగ్…