ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కసారి అనారోగ్యానికి గురైతే ఆస్తులన్నీ అమ్ముకున్నా తిరిగి కోలుకుంటామన్న గ్యారంటీ లేదు. అందుకే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని కూరగాయలను మితంగా తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొన్నింటిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల…