ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన కొరతపై నెలకొన్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం అనేది మన నిత్యకృత్యం, కానీ అదే ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదంగా మారుతోంది. గ్యాస్ బుకింగ్ పేరుతో జరుగుతున్న ఈ భారీ మోసంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్న వార్తలను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ కొరత…
Financial Fraud : గత మూడేళ్లలో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నారు. వీటిలో యూపీఐ, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఆర్థిక మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని శుక్రవారం విడుదల చేసిన సర్వే నివేదిక పేర్కొంది.