కేసీఆర్ సర్కార్ తో ప్రయాణం చేసిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పోస్టులకు రిజైన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రీజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీజెన్కో కోర్టు కేసును ఉపసంహరించుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల విద్యుత్తు సంస్థల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా వివాద పరిష్కారానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ఎస్ఆర్) కే రామకృష్ణారావు కేంద్రానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఏ సవరణపైనా తెలంగాణ కూడా వర్గీకరించింది. ఇది ఏడున్నర సంవత్సరాల తర్వాత పన్నుల విషయాలపై ఉన్న క్రమరాహిత్యాలను తొలగించడం కోసం ఇది అంతులేని వ్యాజ్యాలకు దారి తీస్తుంది. ఇప్పటికే పరిష్కరించబడిన విషయాలను మరింత క్లిష్టతరం…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆ తర్వాత ఫిర్యాదులు, లేఖలు ఇలా ముందుకు సాగింది.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.. ఇప్పటికే కేఆర్ఎంబీకి.. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి లేఖలు వెళ్లగా.. తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు ఇప్పుడు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల…