ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఉత్తర భారతదేశాన్ని కనెక్టివిటీ చేసే కీలకమైన మార్గాన్ని మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం సహారన్పూర్లో ప్రధాని మోడీ రోడ్షో నిర్వహించారు. మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.