బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. ప్రజలను మోసం చేయడంలో ప్రజలను పక్కదారి పట్టించడంలో ఇద్దరు దొంగలే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, మోడీ.ఇద్దరు కలిసి రైతులను మోసం, నష్టం చేస్తున్నారు. పంజాబ్ తో సహా 24 రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ తగ్గించినపుడు తెలంగాణలో ఎందుకు తగ్గించరు. ప్రజలను దోచుకోవడంలో అవినీతి సొమ్ము దాచుకోవడంలో కేసీఆర్,మోడీ ఇద్దరు ఇద్దరే. బండి, గుండు కలిసి ప్రజలకు గుండు కొడుతున్నారు. ప్రగతి భవన్…
తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా…