TTD Server Issue: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో, ఇవాళ విడుదల చేయాల్సిన శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ జారీని తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు.. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తారు. అయితే, ఈరోజు సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, ఆన్లైన్ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది టీటీడీ.. ఆఫ్లైన్ విధానంలో…
CM Chandrababu: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. తన నివాసంలో కూటమి ప్రభుత్వంలోని నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కూడా చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చిందని పేర్కొన్న…