సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్’ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, నాణ్యమైన సినిమాటిక్ విలువలను మన దేశంలోనే సాధించగలమని నిరూపించింది. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ గల బృందం ఈ చిత్రాన్ని రూపొందించగా. ప్రత్యేకంగా, సాంకేతిక నైపుణ్యం, ప్రొడక్షన్ క్వాలిటీ, నటనలో చూపిన అంకితభావం అని ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్లో ‘మిరాయ్’ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ…