యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తన కెరీర్ ప్రారంభంలో రూపొందించిన తొలి మూడు చిత్రాల్లో ఒకే తరహా నేరేటివ్ ప్యాటర్న్ను ఫాలో అయ్యవాడు. మొదటి భాగం ఇండియాలో ఒక లవ్ ట్రాక్ నడిపి సెకండాఫ్ లో విదేశాల్లో కథని నడిపించేవాడు. అలా తొలిప్రేమతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన మజ్ను, రంగ్ దే కూడా ఇదే ప్యాట్రన్ ఫాలో అవడంతో ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో వెంకీ ఫార్మాట్పై తీవ్ర ట్రోలింగ్ కూడా…