దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ఇప్పుడు గ్లోబల్ టాపిక్ అయింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. అయితే ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఐమ్యాక్స్ (IMAX) థియేటర్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్ను మేకర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో రణ్బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ‘రాముడు అంటే కేవలం ఒక పాత్ర కాదు..…