JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కబరిచారు. బీఈ/బీటెక్ పేపర్కు సంబంధించిన సెషన్-1 ఫలితాలు విడుదల కావడంతో మొత్తం సుమారు 13 లక్షల మంది అభ్యర్థుల్లో 12 మంది 100 పర్సెంటైల్ సాధించగా, వారిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. ఏపీకి చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఈ ఫలితాల్లో 100 పర్సెంటైల్ సాధించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన నరేంద్రబాబు…