Murder Attack: తల్లికి తన బిడ్డల కంటే ఏదీ ముఖ్యం కాదు. పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతి ఆపదను ఎదుర్కొనే ధైర్యం తల్లికి ఉంటుంది. మహారాష్ట్రలో పట్టపగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఈ సమయంలో అతని తల్లి ధైర్యంగా త్వరగా స్పందించి తన కొడుకు ప్రాణాలను కాపాడింది. కొల్హాపూర్ లోని జైసింగ్ పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ షాకింగ్…