Nuwan Seneviratne: మైదానంలో సిక్సర్లు కొట్టేది ఆటగాళ్లే కావచ్చు.. స్టేడియంలో కప్పు పట్టుకుని కేరింతలు కొట్టేది 15 మంది సభ్యులే కావచ్చు.. కానీ, ఆ విజయం వెనుక నెట్స్ లో రక్తం చిందించే ‘అజ్ఞాత వ్యక్తులు’ కొందరు ఉంటారు. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడి ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంటే, ఆ విజయంలో ఒక ‘శ్రీలంక’ వ్యక్తి హస్తం ఉందంటే నమ్ముతారా. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి కొలంబో వీధుల్లో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్, ఇప్పుడు…