పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి.
మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ ని పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని ఇన్క్రెడిబుల్ వుమెన్ అందరికీ, ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండి. #మహిళ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వరుణ్ విష్ చేశారు. ఈ పిక్ లో వరుణ్ నిహారిక, సుస్మిత, శ్రీజతో కలిసి పోజులిచ్చారు. వరుణ్ తన…
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారని, ఈ జంట విడాకుల గురించి పుకార్లు పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం చిరు కూతురు శ్రీజ కళ్యాణ్ గా ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్ పేరును శ్రీజ కొణిదెలగా మార్చింది. ఆమె తన చిన్న కుమార్తె నవిష్క తండ్రి అయిన కళ్యాణ్ని ఇన్స్టాగ్రామ్లో అనుసరించడం మానేసింది. Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!! దీంతో ఈ జంట…