విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ‘ప్రేమించుకుందాం రా’ ఒకటి. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 50 కి పైగా సెంటర్లలో సెంచరీ కొట్టింది. 57 సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి జావేరి నటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి తాజాగా పాతికేళ్ళు పూర్తి చేసుకొంది. ఈ…