Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గోదావరి బ్యాక్డ్రాప్లో యాక్షన్ జానర్లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్సేన్కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విశ్వక్ “మెకానిక్ రాకీ” అనే
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రం
Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వెంకీ మామకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. వెంకీ మామకు యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరు ఉండరు. అందరి హీరోలు వెంకీ మామ ఫ్యాన్సే. ప్రస్తుతం వెంకీ 75 వ సినిమాగా సైంధవ్ తెరకెక్కి
Shraddha Srinath: హీరోయిన్లు.. టాటూలు పర్ఫెక్ట్ కాంబినేషన్. ముఖ్యంగా తమ ప్రియమైన వారి పేర్లు పచ్చబొట్లు పొడిపించుకోవడం చూస్తూనే ఉంటాం. అంటే వాటివలనే చాలామంది ఇబ్బంది కూడా పడ్డారనుకోండి.. అది వేరే విషయం. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఒక ముద్దుగుమ్మ తన పచ్చబొట్టు స్టోరీని చెప్పుకొచ్చింది.
Hero Venkatesh eat tiffin at Babai Hotel: ప్రేక్షకులు మెచ్చితే ‘సైంథవ్ 2’ కూడా తీస్తాం అని విక్టరీ వెంకటేష్ అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నానని, బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశానని చెప్పారు. విక్టరీ వెంకటేష్ నటించిన 75వ చిత్రం ‘సైంథవ్’. ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం విజయ
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించడానికి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు.మొన్నటి వరకు మల్టీ స్టారర్ మూవీస్ చేసి హిట్స్ అందుకున్న ఈ సీనియర్ హీరో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా జనవరి 13న రాన�
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఓ సస్పెన్స్ అప్డేట్ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్ లో సక్సెస్�
విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రం 'సైంథవ్'లో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైంది. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతోంది.
ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'విట్ నెస్'. మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దీపక్ తెరకెక్కించారు.