ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఒకరు.‘విరూపాక్ష’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత సాయి దుర్గా తేజ్ ఎంచుకున్న వైవిధ్యమైన కథే ఈ ‘సంబరాల ఏటిగట్టు’. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, రూ. 125 – 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఒక పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్. ‘హనుమాన్’ వంటి విజువల్ వండర్ను అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు…