మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్లో భాగంగా ‘బ్యూటీ’ నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. ఫలితాలతో సంబంధం…
అథర్వా మురళీ ‘టన్నెల్’ అంటూ ఓ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్తో ఆడియెన్స్ ముందుకు వచ్చి తమిళ్ లో మంచి విజయం సాధించారు. తమిళంలో హిట్ టాక్ను సొంతం చేసుకున్న ‘టన్నెల్’ తెలుగు ఆడియెన్స్ ముందుకు సెప్టెంబర్ 19న రాబోతోంది. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ.రాజు నాయక్ గ్రాండ్ గా విడుదల…
హాలీవుడ్ సినిమాలకు ప్రకటించే ఆస్కార్స్ తరువాత ఆ రేంజ్లో క్రేజ్ సంతరించుకునే పురస్కారాలు… ‘ఎమ్మీ అవార్డ్స్’. అమెరికన్ టెలివిజన్ కార్యక్రమాలకి, నటులకి ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ సారి సెప్టెంబర్ 19న విజేతల చేతుల్లో మెరిసిపోనున్నాయి. అయితే, గత సంవత్సరం కరోనా కల్లోలంతో ఎమ్మీ అవార్డ్స్ వర్చువల్ గా జరిగిపోయాయి. ఈసారి అలా కాకుండా పూర్వ వైభవం సంతరించుకుని ప్రత్యక్షంగా సాగనున్నాయి. అయితే, ‘ఎమ్మీస్’ లైవ్ కి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరుకానున్నారు… కరోనా…