Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామ సమీపంలోని జలపాతం వద్ద జరిగింది. అందిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న జలపాతానికి వెళ్లిన నలుగురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో వారు అక్కడ అదుపు తప్పి జారి నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు యువతులు మృతి…
Pakistan: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల యువకుడిని సింహం తీవ్రంగా గాయపరిచింది. వారం రోజుల క్రితం ఇదే ప్రావిన్స్లోని జూలో ఓ వ్యక్తిని నాలుగు సింహాలు చంపాయి.