Amrit Kalash Scheme: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం 'అమృత్ కలాష్ స్కీమ్'లో పెట్టుబడి కోసం గడువును మరోసారి పొడిగించింది.
SBI: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది.. ‘అమృత్ కలాష్’ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, ఈ 400 రోజుల టర్మ్ డిపాజిట్ సాధారణ కస్టమర్లకు 7.1 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటును అంది�