సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయి ఒక రాత్రి జైలుకు కూడా వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ని పోలీసుల టెన్షన్ వదిలేట్టు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు అల్లు అర్జున్ కి రాంగోపాల్ పెట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముందుగా లీగల్ ఇష్యూస్…
Sandhya Theater Case : సంధ్య థియేటర్ ఘటన సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్పై ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్ను ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసులు, కట్టుదిట్టమైన భద్రతతో, సెషన్ తర్వాత నటుడిని తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విచారణ ముగిసిన వెంటనే తన కారులో ప్రాంగణం…