Samsung Galaxy M05 Lanched With 8 Thousand in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ ఫోన్లను కూడా రిలీజ్ చేస్తోంది. తాజాగా శాంసంగ్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం05’ పేరుతో భారత మార్కెట్ల్లోకి తీసుకొచ్చింది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ధర కేవలం 8 వేలే. అయితే ఈ మొబైల్ 4జీ నెట్వర్క్కు…