ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఒకరు.‘విరూపాక్ష’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత సాయి దుర్గా తేజ్ ఎంచుకున్న వైవిధ్యమైన కథే ఈ ‘సంబరాల ఏటిగట్టు’. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, రూ. 125 – 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఒక పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్. ‘హనుమాన్’ వంటి విజువల్ వండర్ను అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు…
2026 సంవత్సరం మెగా అభిమానులకు అసలైన పండగ తీసుకురానుంది. ఏడాది ప్రారంభం నుంచి ప్రతీ పండగను ఒక మెగా హీరో తన సినిమాతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతితో మొదలయ్యే ఈ సందడి, వేసవి వరకు నిరాటంకంగా కొనసాగనుంది. దీంతో మెగా హీరోల చిత్రాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 2026 ప్రథమార్థం మొత్తం పండగే అని చెప్పొచ్చు. Also Read :Shilpa Shetty : ఫారెన్ వెళ్ళాలా.. 60 కోట్లు కట్టండి! సంక్రాంతి బరిలో మెగాస్టార్ ప్రతీ…