భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక రోజు ముందు.. కొత్త దేశం పాకిస్థాన్ పుట్టింది. అప్పటి నుంచి పొరుగు దేశంతో మన సంబంధాలు సరిగా లేవు. ఇరు దేశాల మధ్య పలు మార్లు యుద్ధాలు కూడా జరిగాయి. అయితే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎప్పుడూ చెక్కుచెదరకుండా కొనసాగాయి. కానీ.. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అందులో పాకిస్థాన్ నుంచి వచ్చే కొన్ని రోజువారీ వస్తువులు కూడా ఉన్నాయి. అందులో రాక్ ఉప్పు…
పంటి నొప్పికి దంతాలు లేదా చిగుళ్లు కారణమవుతాయి. మీకు పంటి నొప్పి ఉంటే.. ఈ రెండింటిలో ఆ సమస్యకు మూలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు మాత్రమే నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో నిర్ణయించుకోవచ్చు.
అధిక ఉప్పు మన ఆరోగ్యానికి హానికరం. అందుకే ఉప్పును పరిమిత పరిమాణంలో తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదనపు ఉప్పు వల్ల కలిగే హాని గురించి డబ్ల్యూహెచ్వో స్వయంగా హెచ్చరిక జారీ చేసింది.