ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో చైనా నుంచి కొనుగోలు చేసిన రోబోట్ డాగ్ను తమ స్వంత అభివృద్ధి అని ప్రదర్శించిన వివాదం మధ్య, గల్గోటియాస్ యూనివర్సిటీకి ఎక్స్పో వేదికను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. గల్గోటియాస్ యూనివర్సిటీ తమ స్టాల్లో “ఓరియన్” అనే పేరుతో రోబోట్ డాగ్ను ప్రదర్శించింది. ఇది విద్యార్థులు అభివృద్ధి చేసినదిగా, యూనివర్సిటీ రూ. 350 కోట్ల AI ఎకోసిస్టమ్లో భాగంగా చూపించారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన…