స్నోబాల్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘రెక్కీ’. ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, సెకండ్ హీరోగా భద్రమ్ నటిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ‘రెక్కీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో…