షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మి నుంచి తాజాగా విడుదలైన Redmi Note 15 Pro+ 5G మరియు Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారతదేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. జనవరి 29న లాంచ్ అయిన ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్తో పాటు ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్లోని రెండు మోడళ్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, పెద్ద AMOLED డిస్ప్లేలు,…
Redmi Note 15 Pro Series: షియోమీ (Xiomi) సబ్ బ్రాండ్ రెడ్మీ (Redmi) నుంచి కొత్తగా రెడ్మీ నోట్ 15 ప్రో 5G (Redmi Note 15 Pro 5G), రెడ్మీ నోట్ 15 ప్రో+ 5G (Redmi Note 15 Pro+ 5G) స్మార్ట్ఫోన్లు నేడు (జనవరి 29) భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లు.. భారత్లో అమెజాన్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. Team India…