చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి చెందిన సబ్బ్రాండ్ రెడ్మీ.. బడ్జెట్ ధరలో సూపర్ 5జీ మొబైల్ను లాంచ్ చేసింది. ఏ సిరీస్లో ‘రెడ్మీ ఏ4’ 5జీని ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఏ సిరీస్లో లాంచ్ అయిన మొదటి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్2 �