చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి చెందిన సబ్బ్రాండ్ రెడ్మీ.. బడ్జెట్ ధరలో సూపర్ 5జీ మొబైల్ను లాంచ్ చేసింది. ఏ సిరీస్లో ‘రెడ్మీ ఏ4’ 5జీని ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఏ సిరీస్లో లాంచ్ అయిన మొదటి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్2 ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ ఇదే. రెడ్మీ ఏ4 ధర రూ.8,499లే అయినా.. 50 ఎంపీ కెమెరా,…
Redmi A4 5G Launch and Price in India: చైనీస్ మొబైల్ కంపెనీ షావోమీ సబ్ బ్రాండ్ ‘రెడ్మీ’.. సామాన్యులకు అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తుంటుంది. మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్ రెడ్మీ ఫోన్లే. అందుకే రెడ్మీ నుంచి ఏ ఫోన్ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అతి తక్కువ ధరలో ఇప్పటికే ఎన్నో ఫోన్లను తీసుకొచ్చిన రెడ్మీ.. తాజాగా తక్కువ బడ్జెట్లో 5జీ ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది.…