ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. క్రికెట్ లవర్స్ కి ఎంటర్ టైన్ మెంట్, జోష్ నింపేందుకు సిద్ధమవుతోంది. ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్నాడు. చెన్నైలోని సిఎస్కె శిబిరానికి కూడా హాజరవుతున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే ఎంఎస్ ధోనికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ ట్రాఫిక్ పోలీసులు ధోనికి అతివేగంగా కారు నడిపినందుకు జరిమానా విధించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 183 కింద ధోనికి రూ.1000 జరిమానా విధిస్తూ ఈ-చలాన్ జారీ…