మోసపూరిత కేసులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి, ఒక మాజీ బ్యాంకు ఉద్యోగికి ఢిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (స్పెషల్ MP/MLA కోర్టు) స్పెషల్ జడ్జి డిగ్ వినయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ MLA రాజేంద్ర భారతిని (డాటియా నియోజకవర్గం, మధ్యప్రదేశ్) బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మోసం, ఫార్జరీ కేసులో దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పారు. Also Read:Vivo V70 FE: వివో V70 FE…