సికింద్రాబాద్ రైల్వేస్టేష్ విధ్వంసం కేసులో సూత్రధారి అయిన సుబ్బారావు అరెస్టుతో కీలక అంశాలు వెలువడుతున్నాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులు అరెస్ట్ చేశారు పోలీసులు. రైల్వే ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. ఆవుల సుబ్బారావుతో పాటు అకాడమీ ఉద్యోగులు మరో ముగ్గురు అరెస్టే చేసినట్లు తెలిపారు. అకాడమీ ఉద్యోగులు శివ కుమార్, మల్లారెడ్డి, బీసీ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు వివరించారు. నలుగురు పై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారని…