పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లాలోని ఉస్మా గ్రామంలోని ఒక కళాశాలలో ప్రేమికుల దినోత్సవం వేళ ఒక యువకుడు తన తోటి విద్యార్థినిని కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ యువకుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన విద్యార్థిని నౌషేరా పనువా గ్రామానికి చెందిన సందీప్ కౌర్గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని మాలియా గ్రామానికి చెందిన ప్రిన్స్రాజ్ సింగ్గా గుర్తించారు. Also Read:Varanasi: రాజమౌళి వల్లే అది సాధ్యమైంది.. ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా…