నంద్యాల జిల్లాలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలను త్వరలోనే నల్లమల అడవిలో వదిలిపెట్టనున్నారు. 14 నెలల క్రితం నంద్యాల జిల్లా పెద్ద గుమ్మడాపురంలో నాలుగు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయాయి. అటవీ శాఖ సిబ్బంది వీటిని తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఆరోగ్య సమస్�