Home
Priyudu
Priyudu News
-
దర్శకుడు శ్రవణ్ కరోనాతో కన్నుమూత!
కరోనా మహమ్మారి మరో ప్రతిభావంతుడైన తెలుగు దర్శకుడిని పొట్టనపెట్టుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా ‘ప్రియుడు’ చిత్రాన్ని రూపొందించిన శ్రావణ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. వి.ఎన్. ఆదిత్య ‘మనసంత నువ్వే’, ‘శ్రీరామ్’; శోభన్ ‘వర్షం’ చిత్రాలకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన శ్రవణ్ ఆ తర్వాత ‘ప్రియుడు’తో దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తిరిగి కో-డైరెక్టర్ గా, రచయితగా తన కెరీర్ ను కొనసాగించారు. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వంలో శరత్ మరార్…
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.