భారతీయ సినీ రంగంలో ఒకప్పుడు సినిమా విజయాన్ని దాని కథ, కథనం మరియు ప్రేక్షకుల ఆదరణను బట్టి అది హిట్ లేదా ప్లాప్ గా డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా సినారియో మారిపోయింది. ఇప్పుడు అంతా బాక్సాఫీస్ మయం అయిపోయింది. కోట్లు కలెక్షన్స్ వస్తేనే హిట్ అనే భావనలో ఉన్నారు. దీనిపై బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Also Read…