Indigo Ayodhya Flight: ఇండిగో ఎయిర్లైన్ అయోధ్య నుండి అహ్మదాబాద్కు వాణిజ్య విమాన సర్వీసును ప్రారంభించింది. విమానయాన సంస్థ ఈ కొత్త మార్గాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు.