Home
Pm Modi Speaks In Lok Sabha
Pm Modi Speaks In Lok Sabha News
-
PM Modi: గల్ఫ్లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత.. ఇంధన భద్రతపై ప్రధాని మోడీ హామీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ప్రసంగించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించిన కీలక పరిణామాలు, వ్యూహాత్మక అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. గత మూడు వారాలుగా ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ తీవ్రమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో పశ్చిమాసియా యుద్ధంపై మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించడానికి సంయమనం, దౌత్యపరమైన ప్రయత్నాలు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. Also Read:Deputy CM…
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..