Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pla

Pla News

    • Xi Jinping: యుద్ధాలను గెలవడానికి వ్యూహాలు రచించండి .. సైన్యానికి జిన్ పింగ్ దిశానిర్దేశం..
      #అంతర్జాతీయం

      Xi Jinping: యుద్ధాలను గెలవడానికి వ్యూహాలు రచించండి .. సైన్యానికి జిన్ పింగ్ దిశానిర్దేశం..

      Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధాలను గెలవడానికి రక్షణ వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి సాంకేతికత, సప్లై చైన్, జాతీయ నిల్వల వంటి రక్షన వనరులను ఉపయోగించుకుని మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అన్నారు. జిన్ పింగ్ ఈ వారంలో మూడోసారి సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడి హోదాకు తిరిగి ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి…
    • China: డర్టీ డ్రాగన్ .. గల్వాన్ ఘర్షణలో చనిపోయిన సైనికుల పేరుతో వంతెనలు..
      #అంతర్జాతీయం

      China: డర్టీ డ్రాగన్ .. గల్వాన్ ఘర్షణలో చనిపోయిన సైనికుల పేరుతో వంతెనలు..

      China names bridges in Tibet, Xinjiang after PLA troops killed in Galwan Valley clash: భారతదేశం అంటే నిలువెల్ల విషాన్ని నింపుకుంది డ్రాగన్ కంట్రీ చైనా. అదును దొరికితే భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. సరిహద్దుల వద్ద ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. భారతదేశానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లఢాఖ్ ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటోంది. భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తన విస్తరణవాదాన్ని బహిరంగంగా బయటపెడుతోంది. 2020లో గల్వాన్ ఘర్షణ మన జవాన్లను బలితీసుకుంది చైనా…
    • చైనా ఆ కిడ్నాప్ వెనుక కార‌ణాలు ఏంటి?
      #జాతీయం

      చైనా ఆ కిడ్నాప్ వెనుక కార‌ణాలు ఏంటి?

      అరుణాచ‌ల్ ప్ర‌దేశ‌లోని సాంగ్‌పో న‌ది వ‌ద్ద ఔష‌ద మూలిక‌లు సేక‌రించేందుకు వెళ్లిన 17 ఏళ్ల యువ‌కుడిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది.  అత‌నితో పాటు మ‌రో వ్య‌క్తిని కూడా కిడ్నాప్ చేసేందుకు చైనా ఆర్మీ ప్ర‌య‌త్నించ‌గా జానీ యుయాంగ్ త‌ప్పించుకోగా మిరాయ్ త‌రోన్‌ను అప‌హ‌రించుకుపోయారు.  దీనిపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతున్న‌ది.  అయితే, భార‌త ఆర్మీ మిస్సింగ్ కేసుగా దీనిని డీల్ చేస్తున్నారు.  మ‌రోవైపు చైనా అధికారుల‌తో భార‌త్ హాట్‌లైన్ ద్వారా సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది.  ఈ కిడ్నాప్‌కు…
    • గాల్వన్ లోయ‌లో మ‌ళ్లీ అల‌జ‌డి… డ్రాగ‌న్ జెండాను ఎగ‌రేసిన పీఎల్ఏ…
      #Top Story

      గాల్వన్ లోయ‌లో మ‌ళ్లీ అల‌జ‌డి… డ్రాగ‌న్ జెండాను ఎగ‌రేసిన పీఎల్ఏ…

      గ‌తేడాది గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికులు ప‌హారా కాస్తున్న భార‌త సైన్యంపై ప‌దునైన ఆయుధాల‌తో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే.  నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చైనీయులు దాడి చేయ‌డంతో దానికి భార‌త్ కూడా త‌గిన విధంగా బ‌దులు చెప్పింది.  ఈ ర‌గ‌డ త‌రువాత రెండు దేశాల మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేసినా భ‌గ్గుమంటోంది.  గాల్వ‌న్ భూభాగం త‌మ‌దే అంటూ చైనా ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్న‌ది.  భార‌త్ దానికి ధీటుగా జ‌వాబు ఇస్తూనే ఉన్న‌ది.  ఇటీవ‌లే చైనా ఆరుణాల్ ప్ర‌దేశ్ లోని 15…
    • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా బ‌ల‌గాలు…
      #Top Story

      అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా బ‌ల‌గాలు…

      ఇప్ప‌టి వ‌ర‌కు లద్దాఖ్‌లో అల‌జ‌డులు సృష్టించిన చైనా క‌న్ను ఇప్పుడు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌పై ప‌డింది.  అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ దేశంలోనిదే అని చెప్పి ఎప్ప‌టి నుంచే చైనా వాదిస్తూ వ‌స్తున్న‌ది.  ఇండియా అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో రెండు దేశాల మ‌ధ్య అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వివాదం న‌డుస్తున్న‌ది.  ఇండియ‌న్ ఆర్మీ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ చైనా బోర్డర్‌లో  నిత్యం బ‌ల‌గాలు ప‌హారా కాస్తుంటాయి.  అయితే, చైనాకు చెందిన 200 మంది జ‌వానులు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వ‌చ్చారు.  త‌వాంగ్‌లో…

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions