Fuel Price Hike: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పొరుగు దేశమైన నేపాల్పై తీవ్రంగా పడుతోంది. ఈ ప్రభావంతో నేపాల్లో ఇంధన ధరలు వరుసగా నాలుగోసారి పెరగడం గమనార్హం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. తాజా పెంపుతో నేపాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.216.50కు చేరగా, డీజిల్ ధర రూ.204.50గా నమోదైంది. ఈసారి పెట్రోల్పై రూ.17, డీజిల్పై రూ.25 పెంపు అమల్లోకి…