Home
Parliament Live
Parliament Live News
-
PM Modi: గల్ఫ్లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత.. ఇంధన భద్రతపై ప్రధాని మోడీ హామీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ప్రసంగించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించిన కీలక పరిణామాలు, వ్యూహాత్మక అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. గత మూడు వారాలుగా ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ తీవ్రమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో పశ్చిమాసియా యుద్ధంపై మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించడానికి సంయమనం, దౌత్యపరమైన ప్రయత్నాలు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. Also Read:Deputy CM…
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?