Pakistan: అత్యాచారానికి ప్రతీకారంగా తమ తండ్రిని హత్య చేశారు అక్కాచెల్లెల్లు. ఇద్దరు టీజేజ్ సోదరీమణులు తమ తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటన పాకిస్తాన్లో పంజాబ్ నగరమైన గుజ్రాన్వాలాలో జరిగింది. జనవరి 1న దాడి జరగగా, బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ మరణించాడు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Read Also: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ.. తండ్రి తమపై చేస్తున్న అఘాయిత్యాలకు పరిష్కారంగా…