బాలీవుడ్ సీనియర నిర్మాత, దర్శకుడు పహ్లజ్ నిహ్లాని కొంత కాలం క్రితం అనారోగ్యం పాలయ్యారు. తీవ్రంగా అస్వస్థతకి గురైన ఆయన 28 రోజులు పాటూ హాస్పిటల్ మంచంపై ఉన్నారు. చావుని అతి దగ్గరగా చూసొచ్చాని ఆయన చెబుతున్నారు. అసలు తాను అనారోగ్యం పాలైనట్టు పరిశ్రమలో ఎవరికీ తెలియదని పహ్లజ్ చెప్పారు. ఎందుకంటే, ఇండస్ట్రీ ఎవరు బ్రితికినా, చనిపోయినా పట్టించుకోదని నిర్వేదంగా మాట్లాడారు. అంతే కాదు, కరోనా కల్లోలం నడుమ మనిషి మరణం మరింత సాధారణమైపోయిందని వాపోయారు. పహ్లజ్…