ఈ సంవత్సరం ప్రారంభంలో Oppo భారత్ లో K10 4G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. అయితే తాజాగా ఈ కంపెనీ దేశంలో కొత్త 5G వేరియంట్ని కూడా లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాబోయే స్మార్ట్ఫోన్ రెండర్లను భాగస్వామ్యం చేయడం ద్వారా టిప్స్టర్ పరికరానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆన్లైన్ లో పంచుకున్నా�
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను తయారు చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్ పేరుతో ఈ పోల్డబుల్ స్మార్ట్ ఫోన్ను డిజైన్ చేసింది. ఈ మొబైల్ ను ఈరోజు లాంచ్ చేశారు. శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్ కంటే తక్కువ ధరకే ఈ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఒప్పో ఫోల�