ఆటోమొబైల్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త స్కూటర్ ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ను విడుదల చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ADAS ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఇతర EV స్కూటర్ల నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది సెగ్మెంట్ ఫస్ట్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1 ప్రో…
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు రకాల ఈవీ బైక్లో హల్ చల్ చేస్తుండగా.. ఇప్పుడు ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లంచ్ చేసింది.. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 99,999కి అందుబాటులో ఉండనుంది.. ఓలా భారతదేశంలో ఈవీ మార్కెట్లో స్కూటర్ను తేనున్నట్టు గత ఏడాది ఆగస్టు 15న ప్రకటించింది.. ఏడాది తర్వాత ఎస్ 1…